Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోలో విస్టా పెట్టుబడి.. రూ.4.09 లక్షల కోట్లకు పెరిగిన విలువ

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (18:38 IST)
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ జియోలో భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. రూ.43,574 కోట్ల మేర జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడి పెట్టింది. దీని ద్వారా 9.99 శాతం జియో ప్లాట్ ఫామ్స్‌లోని వాటాను ఎఫ్‌‍బీ దక్కించుకుంది. తాజాగా అమెరికా బేస్డ్‌గా కార్యకలాపాలు నడిపించే విస్టా ఈక్విటీ పార్ట్ నర్స్ (విస్టా) అనే సంస్థ రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. 
 
విస్టా రూ.11,376 కోట్లతో జియోలో 2.32శాతం స్టాక్ కొనుగోలుకు రెడీ అయింది. అతి తక్కువ కాలంలో జియోలో ఇది మూడో అతి పెద్ద ప్రొఫైల్ ఇన్వెస్ట్ మెంట్ కానుంది. గత మూడు వారాల్లో ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు జియోలో రూ.60,596 కోట్లను ఇన్వెస్ట్ చేశాయని రిలయన్స్ ఇండస్ట్రీ తెలిపింది. ఈ నెల 4వ తేదీన సిల్వర్ లేక్ అనే మరో యూఎస్ బేస్ట్ సంస్థ జియోలో రూ.5,656 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో జియో విలువ రూ.4.09 లక్షల కోట్లకు చేరింది.
 
దేశ ప్రజల ప్రయోజనం కోసం.. మంచి భవిష్యత్ కోసం ట్రాన్స్ ఫర్మేటివ్ పవర్ ఆఫ్ టెక్నాలజీ అవసరమని విస్టా నమ్ముతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేశ్ అంబానీ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments