Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్‌బీఐ నుంచి ఎస్‌సీవో పోస్టులు... రాతపరీక్షలు లేవు.. రూ.25 లక్షల నుంచి?

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (16:39 IST)
దేశంలోనే అత్యధిక ఖాతాదారులు కలిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. ఎస్‌బీఐ రిక్రూట్మెంట్ 2019 పేరిట స్పెషల్ కేడర్ ఆఫీసర్ (ఎస్‌సీవో)కు దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రకటించింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సంవత్సరానికి రూ.40 లక్షల ప్యాకేజీని.. ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే పొందవచ్చునని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
కాంట్రాక్ట్ ఆధారిత ఎస్‌సీవో పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. ఏడాదికి రూ.25 లక్షల నుంచి రూ.40లక్షల వరకు వేతనాలిచ్చే ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులను మార్చి 24వ తేదీన ఎస్‌బీఐ స్వీకరించనుంది. అయితే ఈ పదవులకు రాతపరీక్షలు లేవని.. వట్టి ముఖాముఖితో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
 
ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్ సైట్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్ఎస్‌బీఐడాట్.కో.ఇన్ లేదా హెచ్‌టీటీపీఎస్://బ్యాంక్‌.ఎస్‌బీఐ/కెరీర్స్‌ను సంప్రదించవచ్చు. ఈ ఉద్యోగాలకు వయోపరిమితితో పని లేదు. అర్హత, అనుభవాన్ని బట్టి నియామకాలుంటాయి. అంతేగాకుండా 28 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు గలవారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఎస్‌బీఐ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments