Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆవుపేడతో సీఎన్‌జీ కార్లు.. మారుతీ సుజుకీ ప్రకటన

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (22:14 IST)
సుజుకి మోటార్ కార్పొరేషన్ ఆవు పేడతో సీఎన్జీ వాహనాల తయారీకి రంగం సిద్ధం చేసింది. దేశంలో తన CNG వాహనాల్లో ఉపయోగించేందుకు ఆవు పేడ నుండి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రణాళికను ప్రకటించింది. 
 
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో FY30 కోసం కంపెనీ వృద్ధి వ్యూహంలో భాగంగా ఈ ప్రకటన చేసింది. 
 
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా లభించే పాల వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేస్తారు. సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కూడా భారతదేశంలో కంపెనీని మరింత స్థాపించడానికి కొత్త అవకాశాలు, ఆవిష్కరణలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments