Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేవారం నుంచి పెట్రో బాదుడు... లీటర్ ధర రూ.120 !!

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:29 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల బాదుడుకు తెరెతీయనున్నారు. వచ్చేవారం నుంచి ఇంధన ధరలను పెంచేందుకు ప్రభుత్వ చమురు సంస్థలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ వడ్డనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. అయితే, ఈ ఎన్నికల్లో భాగంగా యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఆ మరుసటి రోజు నుంచే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ వడ్డనకు శ్రీకారం చుట్టనున్నాయి.  
 
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. ఈ భారం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మరింతగా పెరగనుంది. దేశంలో పెట్రోల్ రిటైర్ల ధరల సవరణ స్తంభించినపుడు ముడిచమురు ధర 81.5 డాలర్లుగా ఉంది. అంటే ప్రస్తుతం దీని ధర 28.5 డాలర్లు అధికంగా పెరిగింది. 
 
దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలపై మరింత భారం పడింది. ఇపుడు ఈ భారాన్ని చమురు వినయోగదారులపై మోపేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగా, పెట్రోల్ ధరను భారీ పెంచే అవకాశం ఉందని, ఈ కారణంగా లీటరు పెట్రోల్ ధర రూ.120కు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

పుష్ప 2 రికార్డు త్రివిక్రమ్ శ్రీనివాస్ బీట్ చేయగలడా, అర్జున్.సినిమా లేనట్టేనా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments