కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ ప్రధాని మోడీ సర్కారు నిర్ణయం?

Webdunia
శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (16:45 IST)
దేశంలోని కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ సంస్థలకు పన్ను కుదించింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న 30 శాతం కార్పొరేట్ పన్ను నుంచి 25.17 శాతానికి తగ్గించింది. 
 
గోవాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో జీఎస్టీ సమావేశం జరిగింది. ఇందులో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశీయ కంపెనీల‌కు ప‌న్ను కుదింపు వ‌ల్ల లాభం చేకూర‌ుతుందని చెప్పారు. ఈ యేడాది ఏప్రిల్ ఒక‌ట‌వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక సంవ‌త్స‌రం నుంచి ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌న్నారు. 
 
విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. మార్కెట్లు దూకుడు ప్ర‌ద‌ర్శించాయి. అయితే ఎటువంటి మిన‌హాయింపు లేకుండా కంపెనీలు ప‌న్ను 22 శాతం క‌ట్టేందుకు ఐటీ చ‌ట్టాన్ని మార్చ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. క‌నీస ప్ర‌త్యామ్నాయ ప‌న్నును (మ్యాట్‌)ను ఎత్తివేస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు. అలాంటి కంపెనీలు 25.17 శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments