Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో 'హుజూర్'... 25 నెలల్లో 250 మిలియన్ల సబ్ స్క్రైబర్లు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (20:44 IST)
ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, టీవీ, వీడియో.. ఇలా ఒకటేమిటి అన్ని సౌకర్యాలను అత్యంత స్వల్ప ధరలకే అందిస్తూ భారతదేశంలో సంచలనం సృష్టిస్తున్న జియో కేవలం 25 నెలల్లో ఏకంగా 250 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకుని మెరుపు వేగంతో దూసుకు వెళుతోంది. జియో అందిస్తున్న సౌకర్యాలకు వినియోగదారుల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కనెక్టివిటీ కూడా ఎలాంటి అవాంతరాలు లేకపోవడంతో వారి ఫస్ట్ చాయిస్ జియో అవుతోంది.
 
ఇకపోతే... జియో తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో డేటా వినియోగం రికార్డు స్థాయిలో 771 కోట్ల జిబికి చేరుకున్నదనీ, నెలకు ఒక్కో వినియోగదారుడు సగటున 11 జిబి వినియోగించుకున్నాడనీ తెలియజేశారు. ఈ వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వెళ్తున్నట్లు తెలియజేశారు. మొత్తం 1100 నగరాల్లో ఎఫ్.టి.టి.హెచ్ కోసం రిజిస్ట్రేషన్లు చాలా బలంగా వున్నట్లు ప్రకటించారు. మొత్తమ్మీద జియో దేశంలో సంచలనాలకు పెట్టిందిపేరుగా ముందుకు వెళుతూ తనకు తానే సాటిగా దూసుకువెళుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments