Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ మొగుడు.. నేను ఉండగా.. మరొకడు కావాలా? వివాహితకు కత్తిపోట్లు

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (18:59 IST)
భర్త ఉండగా మరో ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత కత్తిపోట్లకు గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని బాగలూరు సమీపంలో ఉన్న బెళత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బెళత్తూరు గ్రామానికి చెందిన మంజునాథ్‌ (28) అనే వ్యక్తి భార్య మంజుల. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, ఈమెకు చూడాపురానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాజశేఖర్‌ (35)తో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికిదారితీసింది. 
 
ఈ నేపథ్యంలో బాగలూరు కోట ప్రాంతానికి చెందిన సురేశ్‌తో మంజులకు పరిచయం ఏర్పడింది. దీంతో అతనితో పదేపదే అతనితో మాట్లాడుతూ, కలుస్తూ వచ్చింది. దీన్ని సహించలేదని రాజశేఖర్ ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో ఆవేశం చెందిన అతడు ఆమెపై కత్తితో దాడి పారిపోయాడు.
 
ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వెంటనే స్థానికులు ఆమెను హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిండితుడిని గుర్తించి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments