Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 మార్చి నాటికి ఏటీఎంల మూసివేత

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:43 IST)
దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో సగం ఏటీఎంలు మూతపడనున్నాయి. ఏటీఎం నిర్వహణ తలకు మించిన భారంగా మారడంతో అన్ని బ్యాంకులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఏటీఎంల పరిశ్రమ సమాఖ్య ధృవీకరిస్తోంది కూడా. 
 
ఏటీఎంల నిర్వహణ, నియంత్రణ విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందంటూ ఏటీఎంల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.38 లక్షల ఏటీఎంలలో సగం 2019 మార్చికల్లా మూసివేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, అనేక రంగాలపై ప్రభావం పడనుందని పేర్కొంది. 
 
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలు ఎక్కువ మూసివేతకు గురవుతాయని తెలిపింది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల సొమ్మును ఏటీఎం నుంచి పొందడం ఇకనుంచి ప్రజలకు కష్టంగా మారనుందని తెలిపింది. 
 
హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన నవీకరణలు, క్యాష్‌ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌, క్యాష్‌ను లోడ్ చేయడం వంటి విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం భారంగా పరిణమించిందని తెలిపింది. ఏటీఎంల నిర్వహణపై 3వేల కోట్ల భారం పడతుందని అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

తర్వాతి కథనం
Show comments