Webdunia - Bharat's app for daily news and videos

Install App

2019 మార్చి నాటికి ఏటీఎంల మూసివేత

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (15:43 IST)
దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో సగం ఏటీఎంలు మూతపడనున్నాయి. ఏటీఎం నిర్వహణ తలకు మించిన భారంగా మారడంతో అన్ని బ్యాంకులు ఈ తరహా నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని ఏటీఎంల పరిశ్రమ సమాఖ్య ధృవీకరిస్తోంది కూడా. 
 
ఏటీఎంల నిర్వహణ, నియంత్రణ విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంల నిర్వహణ తలకు మించిన భారంగా మారిందంటూ ఏటీఎంల సమాఖ్య ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2.38 లక్షల ఏటీఎంలలో సగం 2019 మార్చికల్లా మూసివేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇదే జరిగితే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు, అనేక రంగాలపై ప్రభావం పడనుందని పేర్కొంది. 
 
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలు ఎక్కువ మూసివేతకు గురవుతాయని తెలిపింది. లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల సొమ్మును ఏటీఎం నుంచి పొందడం ఇకనుంచి ప్రజలకు కష్టంగా మారనుందని తెలిపింది. 
 
హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌లో వచ్చిన నవీకరణలు, క్యాష్‌ మేనేజ్‌మెంట్ స్టాండర్డ్స్‌, క్యాష్‌ను లోడ్ చేయడం వంటి విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా ఏటీఎంలను నిర్వహించడం భారంగా పరిణమించిందని తెలిపింది. ఏటీఎంల నిర్వహణపై 3వేల కోట్ల భారం పడతుందని అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments