Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆఫీసులకు డుమ్మా కొట్టడంలో భారతీయులే ఫస్ట్

ఆఫీసులకు డుమ్మా కొట్టడంలో భారతీయులే ఫస్ట్
, గురువారం, 22 నవంబరు 2018 (11:35 IST)
తమ విధులకు డుమ్మా కొట్టడంలో భారతీయులో మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలతో పోల్చితే భారతీయులే అధిక సంఖ్యలో సెలవులు (75) తీసుకుంటారని ఎక్స్‌పీడియా అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 
 
ఏ దేశ ప్రజలు అధికంగా సెలువులు తీసుకుంటారన్న అంశంపై ఈ సంస్థ ఓ సర్వే చేసింది. ఇందులో భారతీయులు అత్యధిక రోజులు సెలవులు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు తేలింది. ఆ తర్వాత స్థానంలో 72 శాతంతో సౌత్ కొరియా, 69 శాతంతో హాంకాంగ్ దేశాలు ఉన్నాయి. 
 
ఈ సర్వేలో దాదాపు 53 శాతం మంది భారతీయులు తమకు దొరికే వాటికంటే తక్కువ సెలవులు తీసుకుంటున్న వారిలో 35 శాతం మంది మాత్రమే ఉన్నారని తేలింది. అలాగే, ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నపుడు, సెలవులు దొరకని కారణంగా తమ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్నవారు 68 శాతం మంది ఉన్నట్టు తెలిపారు. పై అధికారులు కూడా తమ కింది స్థాయి సిబ్బందికి సెలవులు ఇవ్వడం లేదని ఈ సర్వేలో వెల్లడైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిమింగలం పొట్టలో 1000 రకాల కప్పులు.. ఆరు కేజీల ప్లాస్టిక్...