Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగులు పెడుతున్న పసిడి రేట్లు.. ఆల్‌టైమ్ గరిష్టానికి రూ.2500 చేరువలో..?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:20 IST)
బంగారం ధరలపై స్టాక్ మార్కెట్ ప్రభావం పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల వరకు పడిపోయింది. బెంచ్‌మార్క్ సూచీలు రెండూ 2 శాతానికి పైగా క్షీణించాయి. 
 
స్టాక్ సూచీలు పతనం కావడంతో మరోవైపు బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి రేటు ఆల్‌టైమ్ గరిష్టానికి రూ. 2500 చేరువలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకో రెండు మూడు రోజుల్లో పసిడి రేటు మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 2 వేల డాలర్ల పైకి చేరింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో (ఎంసీఎక్స్)లో బంగారం ధర 1.8 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.53,500కు చేరింది. 
 
కాగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56,200గా ఉంది. 2020 ఆగస్ట్ నెలలో పసిడి రేటు ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు బంగారం ధర ఈ స్థాయికి చేరువలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments