Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగులు పెడుతున్న పసిడి రేట్లు.. ఆల్‌టైమ్ గరిష్టానికి రూ.2500 చేరువలో..?

Webdunia
సోమవారం, 7 మార్చి 2022 (13:20 IST)
బంగారం ధరలపై స్టాక్ మార్కెట్ ప్రభావం పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1500 పాయింట్ల వరకు పడిపోయింది. బెంచ్‌మార్క్ సూచీలు రెండూ 2 శాతానికి పైగా క్షీణించాయి. 
 
స్టాక్ సూచీలు పతనం కావడంతో మరోవైపు బంగారం ధర పరుగులు పెడుతోంది. పసిడి రేటు ఆల్‌టైమ్ గరిష్టానికి రూ. 2500 చేరువలో ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఇంకో రెండు మూడు రోజుల్లో పసిడి రేటు మరో కొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంది. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 2 వేల డాలర్ల పైకి చేరింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో (ఎంసీఎక్స్)లో బంగారం ధర 1.8 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.53,500కు చేరింది. 
 
కాగా బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి రూ. 56,200గా ఉంది. 2020 ఆగస్ట్ నెలలో పసిడి రేటు ఈ స్థాయికి చేరింది. ఇప్పుడు బంగారం ధర ఈ స్థాయికి చేరువలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments