Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాకెట్‌లా దూసుకుపోతున్న బంగారం ధరలు... ఇరాన్-అమెరికాలే కారణమా?

Webdunia
మంగళవారం, 7 జనవరి 2020 (18:38 IST)
బంగారం ధర చుక్కలు చూపిస్తోంది. ఇక పసిడి మరింత ప్రియం కానుంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిలు, అంతర్జాతీయ పరిస్థితులతో బంగారం ధరకు అమాంతం రెక్కలు వచ్చాయి. ఇవాళ ఒకేరోజు ఏకంగా రూ.720 పెరగడంతో... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,730కి చేరుకుని కొత్త రికార్డులు సృష్టిచింది.
 
ఇక, శనివారం 10 గ్రాముల పసిడి ధర రూ. 41,010 వద్ద ముగియగా... ఇవాళ కొత్త రికార్డులను నెలకొల్పింది. కేవలం రెండు రోజుల వ్యవవధిలోనే 10 గ్రాముల బంగారం ధరపై రూ.1800 పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments