బియ్యం ధరలపై కేంద్రం నిఘా.. బాస్మతి బియ్యం ఎగుమతులపై..?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:28 IST)
బియ్యం ధరలపై కేంద్రం నిఘా పెట్టింది. ధరల నియంత్రణపై ప్రత్యేక చర్యలకు పూనుకొంది. అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పెరుగుతున్న ఈ నిషేధాజ్ఞ‌లు ఆగస్టు 27 నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలు అవుతుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది. కాగా, ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. ఈ నిషేధం అమలు అక్టోబర్ 16 వరకు అమల్లో ఉండనుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments