Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం ధరలపై కేంద్రం నిఘా.. బాస్మతి బియ్యం ఎగుమతులపై..?

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:28 IST)
బియ్యం ధరలపై కేంద్రం నిఘా పెట్టింది. ధరల నియంత్రణపై ప్రత్యేక చర్యలకు పూనుకొంది. అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పెరుగుతున్న ఈ నిషేధాజ్ఞ‌లు ఆగస్టు 27 నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలు అవుతుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది. కాగా, ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. ఈ నిషేధం అమలు అక్టోబర్ 16 వరకు అమల్లో ఉండనుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments