Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Budget2019 : క్లీన్ బ్యాంకింగ్ మా లక్ష్యం.. 2022లో నవభారత్ నిర్మాణం.. విత్తమంత్రి

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:26 IST)
కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ లోక్‌సభలో 2019-20 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లీన్ బ్యాంకింగ్ తమ లక్ష్యమన్నారు. తమ హయాంలో రూ.3 లక్షల కోట్ల మొండి బాకీలను వసూలు చేసినట్టు చెప్పారు. 2022లో నవభారాతాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. 
 
గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రేటు 10 శాతంగా దాటితే, తమ పాలనలో ఇది కేవలం 4.6 శాతంగా ఉందన్నారు. డిసెంబరు నెలలో 2.19 శాతంగా ఉందని గుర్తుచేశారు. సహకార సమాఖ్య వ్యవస్థలో అన్ని రాష్ట్రాలకు తగిన నిధులు ఇస్తామన్నారు. జీఎస్టీతో సహా ఇతర పన్నుల్లో సంస్కరణలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. 
 
దేశంలోని బ్యాంకుల నిజస్థితిని దేశం ముందుంచాలని భారతీయ రిజర్వు బ్యాంకును కోరినట్టు చెప్పారు. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించామని, దీనివల్ల విద్యా రంగంలో 2 లక్షల సీట్లు పెరుగుతాయని చెప్పారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకొచ్చామ్నారు. దివాళా చట్టం ద్వారా అక్రమార్కులకు ముకుతాడు వేసినట్టు చెప్పారు. గ్రామ సడక్ యోజన ద్వారా రోడ్ నిర్మాణం మూడు రెట్లు పెరిగిందని, ఫలితంగా మారుమూల ప్రాంతాలకు సైతం బసులు వెళ్ళగలుగుతున్నాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments