బీఎస్ఎన్ఎల్ టారిఫ్ రేట్లు పెరుగుతాయా?

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:13 IST)
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా కంపెనీలు ఇటీవల భారీగా టారీఫ్ రేట్లను పెంచి తమ కస్టమర్లకు తేరుకోలేని షాకిచ్చాయి. అయితే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం టారిఫ్ రేట్ పెంపు జోలికి వెళ్ళలేదు. దీంతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. 
 
ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా మొబల్ టారిఫ్ రేట్లను పెంచేందుకు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైఆ కంపెనీ ఎండీ రాబర్ట్ రవి స్పందించారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ పెంపువుండదని స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారివిశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల సమీప భవిష్యత్‍‌లో మొబైల్ టారిఫ్ రేట్ల పెంపు ఉండబోదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments