Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ టారిఫ్ రేట్లు పెరుగుతాయా?

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:13 IST)
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా కంపెనీలు ఇటీవల భారీగా టారీఫ్ రేట్లను పెంచి తమ కస్టమర్లకు తేరుకోలేని షాకిచ్చాయి. అయితే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం టారిఫ్ రేట్ పెంపు జోలికి వెళ్ళలేదు. దీంతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. 
 
ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా మొబల్ టారిఫ్ రేట్లను పెంచేందుకు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైఆ కంపెనీ ఎండీ రాబర్ట్ రవి స్పందించారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ పెంపువుండదని స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారివిశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల సమీప భవిష్యత్‍‌లో మొబైల్ టారిఫ్ రేట్ల పెంపు ఉండబోదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments