Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఎస్ఎన్ఎల్ టారిఫ్ రేట్లు పెరుగుతాయా?

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (16:13 IST)
దేశంలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఇండియా కంపెనీలు ఇటీవల భారీగా టారీఫ్ రేట్లను పెంచి తమ కస్టమర్లకు తేరుకోలేని షాకిచ్చాయి. అయితే, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం టారిఫ్ రేట్ పెంపు జోలికి వెళ్ళలేదు. దీంతో అనేక మంది బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. 
 
ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కూడా మొబల్ టారిఫ్ రేట్లను పెంచేందుకు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపైఆ కంపెనీ ఎండీ రాబర్ట్ రవి స్పందించారు. సమీప భవిష్యత్‌లో టారిఫ్ పెంపువుండదని స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారివిశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. అందువల్ల సమీప భవిష్యత్‍‌లో మొబైల్ టారిఫ్ రేట్ల పెంపు ఉండబోదని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments