Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుల ఊబిలో ఏపీ.. ఎకనామిక్ అడ్వైజర్‌గా రజనీశ్‌కుమార్‌‌

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:53 IST)
ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ సర్కార్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ అప్పుల, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం మరో సలహాదారుగా రజనీశ్‌ కుమార్‌‌ను నియామకం చేసింది జగన్‌ సర్కార్‌. గురు గ్రామ్‌‌కు చెందిన ఆర్థిక నిపుణుడు రజనీశ్‌కుమార్‌‌ను కేబినెట్‌ ర్యాంకుతో నియమిస్తున్నట్లు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
 
ఇక ఈ పదవిలో రెండేళ్లు పాటు కొనసాగనున్నారు రజనీశ్‌ కుమార్‌. ఆర్థిక వనరుల సమీకరణ కు ఇప్పటికే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి సుభాష్‌ చంద్ర గార్గ్‌ను సలహాదారుగా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు గార్గ్. 
 
అలాగే… కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా ఆర్ పి ఠాకూర్‌ కూడా నియమించింది ఏపీ సర్కార్‌. రాష్ట్ర కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ సభ్యుడిగా మాజీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ను నియమిస్తూ ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్త ర్వులు జారీ చేశారు. ఇక ఠాకూర్‌ టీడీపీ హయాంలో డీజీపీగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments