Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మచెక్కలతో అలా చేస్తే..?

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (12:28 IST)
పాదాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వంటి కారణాల వలనే కాళ్లు పగులుతాయి. కొంతమందికైతే కాళ్లు పగుళ్ళ నుండి రక్తం కూడా కారుతుంటుంది. ఇలాంటి సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా రాతి ఉప్పు, నిమ్మరసం కలుపుకోవాలి. ఆ నీటిలో 10 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. ఇలా రోజూ చేయడం వలన పాదాలు పగుళ్లు పోయి మృదువుగా తయారవుతాయి.
 
2. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందుగా పాదాలను శుభ్రంగా కడుక్కుని, తడిలేకుండా తుడుచుకోవాలి. ఆ తరువాత వాజిలీన్, పెట్రోలియం జెల్లీ లేదా కొబ్బరినూనె రాసుకుని కాటన్ సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా ప్రతిరోజూ క్రమంగా చేస్తుంటే పాదాలా చాలా తక్కువ రోజుల్లోనే సున్నితంగా తయారవుతాయి.
 
3. నిమ్మచెక్కలను పగుళ్లకు రుద్దుకోవడం ద్వారా కూడా కొన్నిరోజులకు కాళ్లు మృదువుగా తయారవుతాయి. కనుక సమయం దొరికినప్పుడల్లా ఇలా చేయండి ఫలితం ఉంటుంది.
 
4. వేప నూనెలో పసుపు వేసి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దాన్ని కాళ్ల పగుళ్ళున్న చోట రాసుకోవాలి. ఇలా చేస్తుంటే.. పాదాల పగుళ్లు పోతాయి. అలానే పసుపు పేస్ట్‌ను కూడా పాదాలకు రాసుకుంటే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

తర్వాతి కథనం
Show comments