Webdunia - Bharat's app for daily news and videos

Install App

శెనగపిండి, నిమ్మరంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

రోజ్ వాటర్‌లో నిమ్మరసం, గ్లిజరిన్ కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. పాలకూర మిశ్రమంలో కొద్దిగా గంధం, తేనె కలుపుకుని ముఖానికి రాసుక

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (13:06 IST)
రోజ్ వాటర్‌లో నిమ్మరసం, గ్లిజరిన్ కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. పాలకూర మిశ్రమంలో కొద్దిగా గంధం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 
ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. దాన్నిమ్మ విత్తనాలను పొడిచేసుని అందులో కొద్దిగా కీరదోస మిశ్రమం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. తద్వారా వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. టమోటా గుజ్జులో కొద్దిగా గ్లిజరిన్, గంధం కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేస్తే ముఖం మృదువుగా మారుతుంది.
 
శెనగపిండిలో కొద్దిగా కలబంద గుజ్జు, మూల్తానీ మట్టి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు తొలగపిపోతాయి. వేపాకుల మిశ్రమంలో కొద్దిగా తులసి ఆకుల మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments