Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ నువ్వుల నూనెతో పళ్లు తోముకుంటే..?

రోజూ పళ్లు తోముకున్న తర్వాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దనా చేసుకోవాలి. చెంచా నువ్వులు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటూంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లల

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (12:58 IST)
రోజూ పళ్లు తోముకున్న తర్వాత చెంచా నువ్వుల నూనెతో చిగుళ్లపై మర్దనా చేసుకోవాలి. చెంచా నువ్వులు నోట్లో వేసుకుని నెమ్మదిగా నమిలి తింటూంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్లలో కాస్త ఉప్పు వేసి, ఆ నీటిని పుక్కిలించి ఉమ్మేస్తే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 
 
దంతాల్ని ఆరోగ్యంగా ఉంచడంలో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. పాలు, పెరుగు, చీజ్‌, సోయా, రాగులు తీసుకోవాలి. పళ్లకు హానిచేసే బిస్కెట్లు, చాక్లెట్లు, తీపిపదార్థాలు, మైదా వంటివి తగ్గించుకోవాలి. 
 
నిద్ర లేవగానే, రాత్రిపూట నిద్రకి ముందు రెండు పూటలా పళ్లు తోముకోవాలి. నోట్లో హానికారకమైన బ్యాక్టీరియాలు ఎక్కువ. ఇవి రాత్రిపూట పళ్లలో మిగిలిన ఆహారంపై జీవించి పళ్ల అనారోగ్యానికీ, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్‌కి దారితీస్తాయి. అందుకే రాత్రి పళ్లు తోముకోవడం తప్పనిసరి. అలాగే ఆహారం తిన్న ప్రతిసారీ నోట్లో నీళ్లు పోసుకొని బాగా పుక్కిలించి ఉమ్మేయడం మంచిదని డెంటిస్టులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

తర్వాతి కథనం
Show comments