Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డుసొనలో అవకాడో మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

టీట్రీ ఆయిల్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్ కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, పాలు, టమోటా జ్యూస్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీ

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:03 IST)
టీట్రీ ఆయిల్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్ కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, పాలు, టమోటా జ్యూస్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం ముడతలు తొలగిపోతాయి.

 
గుడ్డుసొనలో అవకాడో మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజ్ వాటర్‌లో తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే  ఉపశమనం లభిస్తుంది. 
 
ఆలివ్ నూనెను తలకు రాసుకుని బాగా మర్దనా చేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారినికి రెండసార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తొలగిపోతాయి. రోజ్ వాటర్‌ను తలకు రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments