Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ ఆకులతో ఇంత మేలు జరుగుతుందా?

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (14:24 IST)
జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా కేలరీలు లేని పోషకాలు అందడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అలాగే జామ ఆకులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
 
బయటి కాలుష్యం వల్ల చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. నల్లబడడం, మచ్చలు, డెడ్​సెల్స్​ పేరుకుపోవడం వంటి సమస్యలు తగ్గాలంటే జామ ఆకులతో చేసిన పేస్ట్​ను స్ర్కబ్బర్​లా వాడాలి. దీనివల్ల చర్మానికి అవసరమైన అన్ని పోషకాలు అందడంతోపాటు శుభ్రపడుతుంది. జామపండులో ఫైబర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. అయితే జామపండు కంటే కూడా జామ ఆకులో డైటరీ ఫైబర్​ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో జామ ఆకుల రసం తాగినా జీర్ణశక్తి పెరుగుతుంది.
 
ఐదారు ఆకుల నుంచి రసాన్ని తీసి తాగితే శరీరానికి అవసరమయ్యే ఫైబర్​లో 12 శాతం భర్తీ అవుతుంది. అంతేకాదు.. అజీర్తి కారణంగా వాంతులు, విరేచనాలు అవుతుంటే జామ ఆకులతో చేసిన టీ తాగిస్తే వెంటనే ఆగిపోతాయి. అంతేకాదు.. బాడీ డీహైడ్రైడ్​ కాకుండా ఉంటుంది. 
 
పీరియడ్స్ టైమ్‌‌లో చాలా మంది మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నొప్పి తగ్గాలంటే జామ ఆకుల రసం తాగాలి. లేదంటే టీ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. రోజూ తాగినా మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం దరి చేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
జామ ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు చాలాసేపటి వరకు ఆకలి వేయదు. పైగా కేలరీలు లేని పోషకాలు అందడం వల్ల బరువు కూడా తగ్గుతారు. అలాగే జామ ఆకులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
 
బయటి కాలుష్యం వల్ల చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటుంది. నల్లబడడం, మచ్చలు, డెడ్​సెల్స్​ పేరుకుపోవడం వంటి సమస్యలు తగ్గాలంటే జామ ఆకులతో చేసిన పేస్ట్​ను స్ర్కబ్బర్​లా వాడాలి. దీనివల్ల చర్మానికి అవసరమైన అన్ని పోషకాలు అందడంతోపాటు శుభ్రపడుతుంది. జామపండులో ఫైబర్​ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. అయితే జామపండు కంటే కూడా జామ ఆకులో డైటరీ ఫైబర్​ మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో జామ ఆకుల రసం తాగినా జీర్ణశక్తి 
పెరుగుతుంది.
 
ఐదారు ఆకుల నుంచి రసాన్ని తీసి తాగితే శరీరానికి అవసరమయ్యే ఫైబర్​లో 12 శాతం భర్తీ అవుతుంది. అంతేకాదు.. అజీర్తి కారణంగా వాంతులు, విరేచనాలు అవుతుంటే జామ ఆకులతో చేసిన టీ తాగిస్తే వెంటనే ఆగిపోతాయి. అంతేకాదు.. బాడీ డీహైడ్రైడ్​ కాకుండా ఉంటుంది. 
 
పీరియడ్స్ టైమ్‌‌లో చాలా మంది మహిళలు పొత్తికడుపు నొప్పితో బాధపడుతుంటారు. అయితే ఈ నొప్పి తగ్గాలంటే జామ ఆకుల రసం తాగాలి. లేదంటే టీ చేసుకొని తాగినా మంచి ఫలితం ఉంటుంది. రోజూ తాగినా మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం దరి చేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments