Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఓ స్పూన్ కంటే ఉప్పు మించితే? బీపీ ఖాయం..!

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (10:49 IST)
బీపీ అంటే రక్తపోటు సాధారణంగా పంచదార పదార్థాలు అధికంగా తీసుకోవడంతోనే వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఈ జాబితాలోకి ఉప్పుకూడా వచ్చి చేరిపోయింది. పంచదారే కాదు.. ఉప్పు వల్ల కూడా మధుమేహం బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయ్యింది. 
 
ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే.. రోజుకు ఒకటిన్నర స్పూన్లు అంతకంటే ఎక్కువ తీసుకునే వారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా వున్నట్లు అధ్యయనకారులు తేల్చారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తుందని.. ఇది మధుమేహానికి దారి తీస్తుందని అధ్యయన కారులు పేర్కొన్నారు. 
 
ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురికావడంతోపాటు బరువు కూడా పెరగుతారని, మధుమేహానికి ఇవి రెండూ శత్రువులేనని పరిశోధకులు తెలిపారు. కాబట్టి ఉప్పును రోజుకు ఓ స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదని అధ్యయనకారులు సూచిస్తున్నారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తీయని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అమ్మాయిలను ఎరవేసి అబ్బాయిలకు గాలం.. రూ.వేలల్లో బిల్లులు వసూలు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

తర్వాతి కథనం
Show comments