Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి, కర్పూరం నూనెతో పిల్లలకు అలా మర్దన చేస్తే?

సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (17:59 IST)
సాధారణంగా చిన్నారులు నిద్రలో పక్క తడుపుతుంటారు. ఈ సమస్య తొలగిపోలాంటే ఈ ఆరోగ్య చిట్కాలు పాటిస్తే చాలు.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. ధనియాల పొడిలో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజుకు మూడుసార్లు పిల్లలకు ఇస్తే నిద్రలో పక్క తడుపుకునే సమస్య మానుకుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
కొంతమంది పిల్లలకు గ్యాస్ట్రిక్ సమస్యల వలన కూడా పక్క తడుపుతుంటారు. అందుకు సోడాలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలుపుకు తాపితే గ్యాస్ట్రిక్ సమస్య తొలగిపోతుంది. జలుబు జ్వరానికి వైద్య చికిత్సలు అవసరం లేదు. ఎందుకంటే.. కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి వేడిచేసుకుని చిన్నారులకు ముక్కుపై, వెన్నుపై ఆ నూనెతో మర్దన చేయాలి. 
 
దీంతో జలుబు వెంటనే తగ్గిపోతుంది. మరికొందరికి కళ్ళు లాగడం, తిప్పడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటప్పుడు ప్రతిరోజూ యాలకులను తేనెతో కలిపి తినిపిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments