Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకేచోట కూర్చొన్నా ఫర్లేదు.. కాళ్లూ చేతులు ఆడిస్తే చాలు...

చాలా మంది ఐటీ నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల తరబడి ఒకే చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటిలోనే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తుంటాయి.

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (17:25 IST)
చాలా మంది ఐటీ నిపుణులు, బ్యాంకు ఉద్యోగులు కంప్యూటర్ ముందు గంటల తరబడి ఒకే చోట కూర్చొని విధులు నిర్వహిస్తుంటారు. ఇలాంటిలోనే ఎక్కువగా హృద్రోగ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా, ఒకే చోట గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వారిలోనే గుండె జబ్బులు వస్తున్నట్టు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మిస్సోరీ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
 
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా కాళ్లూచేతులు ఆడిస్తే గుండెఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాసేపు లేచి అటు ఇటు తిరగడం వల్ల గుండెకు బలం చేకూరుతుందట. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దృఢంగా మారి హృద్రోగాలను దరిచేరనీయవు. నరాల వ్యాధులు కూడా రాకుండా అరికడుతుందట. 
 
ఈ వర్శిటీ నిపుణులు తమ పరిశోధన కోసం 11 మంది ఆరోగ్యవంతమైన ఐటీ నిపుణులను ఎంచుకున్నారు. వారిని మూడు గంటలపాటు కూర్చోబెట్టి నిమిషానికి 250 సార్లు ఒక కాలును మాత్రమే ఊపాలని సూచించారు. మరో కాలును కదలకుండా ఉంచాలని చెప్పారు. ఆ తర్వాత పరిశీలించగా రెండు కాళ్లలోని ధమనుల రక్త ప్రసరణలో తేడాకనిపించింది. కదిలించిన కాళ్లలోని ధమనుల్లో రక్తప్రసరణ బాగా జరిగినట్టు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments