Webdunia - Bharat's app for daily news and videos

Install App

మర్రిచెట్ల పండ్లు.. ఆ వ్యాధిని దూరం చేస్తుందట? (video)

Webdunia
సోమవారం, 8 జులై 2019 (15:47 IST)
మర్రి చెట్టు నీడను ఇవ్వడమే కాదు... ఆ చెట్టులో పాలు, ఆకులు, చెక్క, పండ్లు, విత్తనాలు, మొగ్గలు, వేళ్ళు, కొమ్మలు.. ఇలా అన్నీ ఔషధ గుణాలతో కూడుకున్నవి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి ఆరోగ్యానికి మర్రిచెట్టు మేలు చేస్తుంది. ఎలాగంటే..? మర్రిచెట్ల పండ్లను ఎండబెట్టి పొడి చేసుకుని పంచదారతో కలుపుకుని తీసుకుంటే పైల్స్ వ్యాధి నయమవుతుంది. 
 
చర్మం మిలమిల మెరిసిపోవాలంటే మర్రిచెట్టు చెక్కలు, పండ్లతో తయారు చేసిన సబ్బులను ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది. మర్రి చెట్టు పండు నొప్పులను నివారిస్తుంది. అంతేగాకుండా మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెడుతుంది. పంటినొప్పి ఏర్పడినట్లైతే ఈ పండ్లను లవంగాలను నోట్లో వుంచుకున్నట్లు పంటి వద్ద వుంచితే ఉపశమనం లభిస్తుంది. 
 
అంతేగాకుండా మర్రిచెట్టు చెక్కను ఎండబెట్టి.. పొడి కొట్టి.. సమపాళ్లలో వెన్నను కలిపి రోజూ ఉదయం సాయంత్రం పూట నాలుగు గ్రాముల మేర పాలతో కలిపి తీసుకుంటే గర్భాశయానికి సంబంధించిన రోగాలు నయమవుతాయి. 
 
మర్రిచెట్టు పండ్లను ఎండబెట్టి.. పొడిచేసుకోవాలి. 12 గ్రాముల మేర పాలలో కలిపి తీసుకుంటే ఇంద్రియాలు మెరుగ్గా పనిచేస్తాయి. ఈ పౌడర్‌తో పళ్ళు తోముకుంటే.. దంతాలు, చిగుళ్లు బలపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

విద్యార్థులు - టీచర్ల మధ్య శృంగారం సహజమే... విద్యార్థికి లేడీ టీచర్ లైంగిక దాడి..

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)

Sigachi ఘటన: 40 మంది మృతి-33మందికి గాయాలు- కోటి ఎక్స్‌గ్రేషియాకు కట్టుబడి వున్నాం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

బట్టల రామస్వామి బయోపిక్ అంత సోలో బాయ్ హిట్ కావాలి : వివి వినాయక్

Komali Prasad: అవాస్తవాల్ని నమ్మకండి అసత్యాల్ని ప్రచారం చేయకండి - కోమలి ప్రసాద్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments