Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలానికి దివ్యౌషధం పసుపు.. ఎముకల్లో క్యాన్సర్ మటాష్

Webdunia
ఆదివారం, 7 జులై 2019 (18:50 IST)
పసుపు వర్షాకాలంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఈ సీజన్‌లో ఒక్కసారిగా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి నీరసం, జలుబు, జ్వరం వంటివి వస్తుంటాయి. ఇలాంటి రుగ్మతలను పసుపు దూరం చేస్తుంది. పసుపు, తేనె, కొబ్బరినూనె ఈ మూడింటి మిశ్రమం శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి. 
 
కొబ్బరిపాలు, తేనె, పసుపును కలిపి చేసుకున్న పానీయాన్ని తాగడం ద్వారా వర్షాకాలంలో సహజంగా వచ్చే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడే వీలుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పసుపులోని ప్రధాన పదార్థమైన కర్కుమిన్‌తో రూపొందించిన కొత్త ఔషధ బట్వాడా వ్యవస్థ ఎముక క్యాన్సర్‌ కణాల వృద్ధికి అడ్డుకట్ట వేస్తుందని పరిశోధనలో తేలింది. 
 
చిన్నారుల్లో చోటుచేసుకునే క్యాన్సర్‌ మరణాల్లో రెండో అతిపెద్ద కారకంగా ఎముక క్యాన్సర్‌‌ను ఇది దూరం చేస్తుంది. పసుపును శతాబ్దాలుగా ఆసియా దేశాల్లో వంటలో, వైద్యంలో ఉపయోగిస్తున్నారు. అందులోని కర్కుమిన్‌కు యాంటీ యాక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతోపాటు, ఎముక నిర్మాణ సామర్థ్యాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడి అయ్యింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments