Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని చంపిన తనయుడు.. మృతదేహాన్ని 32 ముక్కలు చేసి బోరులో పడేశాడు..

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (10:55 IST)
ఇటీవల ఢిల్లీలో జరిగిన శ్రద్ధావాకర్ హత్య తరహాలోనే బెంగుళూరులో మరో హత్య జరిగింది. ఇక్కడ కన్నతండ్రిని కన్నబిడ్డ చంపేశాడు. ఆ తర్వాత కసి తీరకపోవడంతో మృతదేహాన్ని 32 ముక్కలు చేశాడు. పైగా, పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకకుండా మృతదేహాన్ని 32 ముక్కలను తమ వ్యవసాయ బోరుబావిలో పడేశాడు. ఈ నెల 6వ తేదీన జరిగిన ఈ దారుణ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
మృతుడు పరశురామ్ అనే పచ్చి తాగుబోతు. ప్రతిరోజూ పీకల వరకు మద్యం సేవించి భార్యను, పిల్లలను తిట్టేవాడు. కన్నతండ్రి వేధింపులు భరించలేక భార్య, పెద్ద కుమారుడు వేరే ఇంటిలో నివసిస్తుంటారు. చిన్న కుమారుడు విఠల తన తండ్రితో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఫుల్లుగా మద్యం సేవించి వచ్చిన పరశురామ్ చిన్న కుమారుడు విఠల్‌ను కూడా బండ బూతులు తిట్టాడు. 
 
వీటిని భరించలేని విఠల్.. ఇనుపరాడ్డుతో తండ్రిని కొట్టడంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని 32 ముక్కలు చేసి... వాటిని తీసుకెళ్లి మంతూరు బైపాస్ రోడ్డు వద్ద వ్యవసాయ క్షేత్రంలోని బోరుబావిలో పడేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. విఠల్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

సైన్స్‌కి మూఢ నమ్మకం మధ్య తేడాతో ఆది సాయి కుమార్ శంబాల టీజర్

ప్రసిద్ధ నృత్యకళాకారిణి, నటీమణి విజయభాను ఆకస్మిక మృతి

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments