Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంటసోడాను ఉప్పుతో చేర్చి.. ఇలా చేస్తే..?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (11:03 IST)
చాలామందికి దంతాలు గారపట్టి ఉంటాయి. అలా ఉన్నప్పుడు చూడడానికి ఇబ్బందికరంగా కనిపిస్తాయి. దంతాలపై గార ఉండడం వలన నలుగురిలో నవ్వలేం. ఈ గారను తొలగించడానికి చాలామంది డాక్టర్లను సంప్రదిస్తారు. కానీ, ఇలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు కనిపించవని చెప్తున్నారు. అయితే ఇంటి వద్దే దంతాలపై ఉన్న మరకలను తొలగించవచ్చును. మరి అదేలాగో చూద్దాం..
 
స్పూన్ వంటసోడాను అరస్పూన్ ఉప్పుతో కలుపుకోవాలి. ఆపై టూత్‌బ్రష్‌ను తడిగా చేసి ఈ మిశ్రమంలో ముంచాలి. తర్వాత ఆ బ్రష్‌తో 5 నిమిషాలపాటు దంతాలపై రుద్దుకోవాలి. వెంటనే ఓ కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుని అరకప్పు వెచ్చని నీటిలో కలిపి బాగా పుక్కిలించాలి. తర్వాత అరకప్పు చల్లని నీటితో పుక్కిలించాలి. ఇక డెంటల్ పిక్ తీసుకుని దంతాలపై పసుపు మరకలు ఉన్న చోట జాగ్రత్తగా రుద్దుకోవాలి. ఇలా చేశాక యాంటీ సెప్టిక్ మౌత్ వాష్‌తో నోరు కడుక్కోవాలి. రెండు రోజులకోసారి ఇలా చేయడం వలన పంటి గార తగ్గుతుంది.
 
దంతాలకు విటమిన్ సి చాలా అవసరం. ఈ విటమిన్ సి నిమ్మ, నారింజ వంటి వాటిల్లో లభిస్తుంది. ఈ పండ్లను తీసుకుని రోజూ ఓ 5 నిమిషాల పాటు దంతాలపై రుద్దడం వలన కూడా గార పోతుంది. ఆ పండ్లను రుద్దిన తర్వాత వంటసోడాతో పుక్కిలిస్తే సరిపోతుంది. తద్వారా నోరు సహజంగానే శుభ్రమవుతుంది. రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు నారింజ తొక్కతో దంతాలపై రుద్దడం వలన నోట్లోని బ్యాక్టీరియాలు నశిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

YS Vijayamma Birthday: శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి, షర్మిల

warangal police: పెళ్లి కావడంలేదని ఆత్మహత్య చేసుకున్న మహిళా కానిస్టేబుల్

Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్యాపేట్‌ జంక్షన్‌ లో ఏంజరిగింది ?

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

తర్వాతి కథనం
Show comments