మహిళలూ జాగ్రత్త.. పొట్ట పెరిగితే వెన్ను నొప్పి తప్పదు..

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (22:01 IST)
మహిళలకే కాదు.. పురుషులు కూడా పొట్ట పెరగడంతో వెన్నునొప్పి తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రామీణ స్త్రీల కంటే భారతదేశంలోని పట్టణ పురుషులు, స్త్రీలలో పొత్తికడుపు కొవ్వు ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.
 
మధుమేహం, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి అనేక వ్యాధులకు పొట్ట పెరగడమే కారణం అవుతోంది. స్త్రీలకు నడుము చుట్టుకొలత 35 అంగుళాలు, పురుషులకు 40 అంగుళాలు ఎక్కువగా ఉంటే పీసీఓడీ, మధుమేహం, అధిక కొవ్వు స్థాయిలు వంటి అనేక సమస్యలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
 
భారతదేశంలో, పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ కొవ్వును నిల్వతో కూడిన పొట్టను కలిగివున్నట్లు పరిశోధనల్లో తేలింది.
 
భారతదేశంలోని పది మంది మహిళల్లో ఐదుగురికి కొవ్వు నిల్వల కారణంగా పొట్ట చుట్టుకొలత పెరిగిందని ఇటీవలి అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
 
అందుచేత సాధారణంగా పొట్ట పెరగడాన్ని నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. ఎందుకంటే పొట్ట పెరిగితే అనారోగ్య సమస్యలు, వ్యాధులే కాకుండా వెన్నునొప్పి రావడం కూడా తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Tiger: తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఆవులను చంపేసిన పులి.. ప్రజల్లో భయం

మైనర్ బాలిక దాలిస్తే ఇంట్లోనే గర్భస్రావం చేసిన తల్లిదండ్రులు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

ఆవుపై అత్యాచారం.. వీడియో వైరల్... స్థానికుల విధ్వంసం

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

తర్వాతి కథనం
Show comments