Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి.. వేణువును ఇంటికి తీసుకొస్తే..?

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (18:42 IST)
Lord vigneshwara
వినాయక చవితి రోజున ఇంట్లో శంఖాన్ని పెడితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వినాయకుడికి హారతి ఇచ్చిన తర్వాత శంఖాన్ని ఊదడం వల్ల పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. 
 
వినాయక చవితి రోజున ఇంట్లోకి వేణువును తీసుకొస్తే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందట. దీంతో మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట. గణేష్ చతుర్థి రోజున ఒక కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. 
 
కొబ్బరి కాయను తేవడం వల్ల ఇంట్లో డబ్బుకు ఏ కొరతా ఉండదు. అయితే ఇంటికి తెచ్చిన తర్వాత ఈ కొబ్బరి కాయకు పూజ చేయాలి. ఇది ప్రతికూల పరిస్థితులను తొలగిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments