Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మి పువ్వుల మాలను శివునికి అర్పిస్తే...

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (15:40 IST)
లోకాన్ని రక్షించేందుకు విషాన్ని సేవించిన కాలం ఈ ప్రదోష కాలం. ప్రదోష కాలంలో శివాలయాన్ని సందర్శించడం శుభప్రదం. ప్రదోషం అమావాస్యకు మూడు రోజుల ముందు, పౌర్ణమికి మూడు రోజుల ముందు రావచ్చు. ప్రదోష సమయం సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు.
 
ప్రదోషం అన్ని దోషాలను తొలగిస్తుంది. ప్రదోష నాడు సమీపంలోని శివాలయాన్ని సందర్శించండి. నందిదేవరునికి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాలి. బిల్వార్చన, ఆవు పాలతో అభిషేకం చేస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయి. 
 
అన్నింటికంటే మించి ప్రదోషం రోజున శివుడికి తుంబ పుష్పమాల వేసి పూజిస్తే సర్వ దోషాలు అంటే ఏడు జన్మలదోషాలు, బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్ పూర్తికాలేదు ... జస్ట్ విరామం మాత్రమే : రాజ్‌నాథ్ సింగ్

Covid-19: వేసవి నుంచి వర్షాకాలానికి ఎంట్రీ.. కోవిడ్-19తో పాటు జబ్బులతో జాగ్రత్త!

ట్రంప్‌కు చుక్కలు చూపిస్తున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, భారత్‌లో 300 ఎకరాల్లో లేడీస్ హాస్టల్స్

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

అన్నీ చూడండి

లేటెస్ట్

తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత

Bonalu: జూన్ 26 నుండి గోల్కొండ కోటలో బోనాలు ప్రారంభం

28-05-2025 బుధవారం దినఫలితాలు - ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు...

Goddess Lakshmi: శ్రీ లక్ష్మీదేవికి ప్రీతికరమైన రాశులు ఏంటో తెలుసా?

TTD: వేసవి సెలవులు-తిరుమలలో భారీ రద్దీ.. అయినా ఏర్పాట్లతో అదరగొట్టిన టీటీడీ

తర్వాతి కథనం
Show comments