Webdunia - Bharat's app for daily news and videos

Install App

తుమ్మి పువ్వుల మాలను శివునికి అర్పిస్తే...

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (15:40 IST)
లోకాన్ని రక్షించేందుకు విషాన్ని సేవించిన కాలం ఈ ప్రదోష కాలం. ప్రదోష కాలంలో శివాలయాన్ని సందర్శించడం శుభప్రదం. ప్రదోషం అమావాస్యకు మూడు రోజుల ముందు, పౌర్ణమికి మూడు రోజుల ముందు రావచ్చు. ప్రదోష సమయం సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు.
 
ప్రదోషం అన్ని దోషాలను తొలగిస్తుంది. ప్రదోష నాడు సమీపంలోని శివాలయాన్ని సందర్శించండి. నందిదేవరునికి, శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాలి. బిల్వార్చన, ఆవు పాలతో అభిషేకం చేస్తే సకల ప్రయోజనాలు కలుగుతాయి. 
 
అన్నింటికంటే మించి ప్రదోషం రోజున శివుడికి తుంబ పుష్పమాల వేసి పూజిస్తే సర్వ దోషాలు అంటే ఏడు జన్మలదోషాలు, బ్రహ్మహత్యాపాతకం తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

అక్షయ తృతీయ 2024.. తులసి మొక్కను ఇంట్లో నాటిపెడితే?

08-05-202 బుధవారం దినఫలాలు - మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది...

07-05-202 మంగళవారం దినఫలాలు - దైవకార్యాలపై ఆసక్తి నెలకొంటుంది...

ఆ దిశల్లో బల్లి అరుపు వినిపిస్తే.. ఇక డబ్బే డబ్బు..!

తర్వాతి కథనం
Show comments