Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీలో రాళ్లను పోగొట్టే.. అరటిదూట రసం ఎలా చేయాలి?

కిడ్నీలో రాళ్లున్నాయని వైద్యులు చెప్తే రోజూ అరటిదూట రసం తాగాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (16:20 IST)
కిడ్నీలో రాళ్లున్నాయని వైద్యులు చెప్తే రోజూ అరటిదూట రసం తాగాల్సిందే అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. అలాగే కిడ్నీలో రాళ్లు చేరకుండా వుండాలంటే, వారానికి ఓసారి అరటిదూటను డైట్‌లో చేర్చుకోవాలి. అరటిదూట రసాన్ని ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
అరటిదూట ముక్కలు- ఒక కప్పు
అల్లం పేస్ట్ - పావు స్పూన్
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్
పెరుగు- పావుకప్పు
ఉప్పు- చిటికెడు 
 
తయారీ విధానం.. 
ముందుగా అరటిదూట ముక్కలు, పెరుగు, ఉప్పు, కొత్తిమీర తరుగు, అల్లం పేస్టు మిక్సీలా బాగా పట్టించి.. వడకట్టుకోవాలి. ఈ రసాన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని ఉదయం పరగడుపున తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తొలగిపోతుంది. ఈ రసం తాగితే శరీరానికి కావలసిన పీచు పుష్కలంగా లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments