Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర్‌నాథ్ యాత్రికులపై దాడులు చేయం.. ఉగ్రవాదుల్లో మానవత్వం

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దా

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (17:16 IST)
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే యాత్రికులపై దాడి చేసేది లేదని ఉగ్రవాదులు ప్రకటించారు. మంగళవారం (జూన్-26) అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం వచ్చే భక్తులు, పర్యాటకులపై దాడి చేయమని.. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఆపరేషనల్ కమాండర్ రియాజ్ అహ్మద్ నైకూ పేరుతో విడుదలైన ఆడియోలో ఉగ్రవాదులు ప్రకటన చేశారు. గత ఏడాది దాడులు జరగటంతో ఈసారి భద్రత పెంచింది ప్రభుత్వం. దీంతో భక్తుల్లో కూడా భయాందోళనలు ఉన్నాయి. 
 
ఈ సమయంలో ఉగ్రవాదులు చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ''మీకు భద్రత అవసరం లేదు. మీరు మా అతిథులు. వాళ్లు తమ మత విశ్వాసాలకు అనుగుణంగా ఇక్కడికి వస్తున్నారు. మేం ఎలాంటి దాడి ప్రణాళిక రచించలేదని'' నైకూ ఆడియో ద్వారా తెలిపాడు. 
 
అమరనాథ్ యాత్రపై దాడులు చేయం అంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉగ్రవాదుల్లోనూ మంచి వాళ్లు ఉంటారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ నుంచి హామీ వచ్చినా.. భద్రత విషయంలో రాజీ పడేది లేదని జమ్మూకాశ్మీర్ డీజీపీ వాయిద్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments