Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంకీ వర్సెస్ డాగ్స్ గ్యాంగ్ వార్: 250 కుక్కలను చంపిన రెండు కోతులు

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (09:46 IST)
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లావూల్ గ్రామంలో దాదాపు 250 కుక్కలను చంపినందుకు రెండు కోతులను పట్టుకున్నారు. 250 కుక్కలను ఆ కోతులు ఎందుకు చంపాయా అన్న దానికి కారణం లేకపోలేదు.
 
కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో కుక్కలు ఒక కోతిని వెంటాడి వెంటాడి చంపేశాయి. ఆ దారుణాన్ని ఈ 2 కోతులు చూసాయట. ఇక ఆ తర్వాత ప్రతీకారంగా కుక్కలు వంటరిగా వున్నప్పుడు దాడి చేసి చంపుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంగా కుక్కపిల్లలు కనబడితే చటుక్కున చేతులతో పట్టుకుని చెట్లపైకి చిటారు కొమ్మల వద్దకు తీసికెళ్లి అక్కడి నుంచి వాటిని జారవిడిచి అవి ప్రాణాలు కోల్పోయేట్లు చేసాయి.

కోతులు ఇలా ప్రతీకారం తీర్చుకోవడాన్ని చూసిన గ్రామస్థులు విషయాన్ని అటవీశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు ఆ కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments