Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే షాకింగ్ నిర్ణయం: మళ్లీ శ్రీవారి ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులు

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (12:34 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకున్నది. పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన అర్చకులతో పాటు అర్చకులను సైతం తిరిగి తీసుకోవాలని, హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తితిదే ప్రకటించింది.
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు తిరిగి ఆలయ ప్రవేశం చేయనున్నారు. మొత్తమ్మీద గత కొన్ని సంవత్సరాలుగా ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తున్న రమణదీక్షితుల శ్రమ ఫలించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments