జైశంకర్ స్పీచ్.. అమెరికాలో వున్న నా కుమారుడితో రెస్టారెంట్‌కు వెళ్తే..?

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (19:02 IST)
Dr S Jaishankar
భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆసక్తికరమైన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతోంది. అమెరికాలో వున్న తన కుమారుడితో కలిసి రెస్టారంట్‌కి వెళ్లిన సందర్భంగా చోటుచేసుకున్న సందర్భాన్ని చెప్పుకొచ్చారు. 2021లో తన కుమారుడితో కలిసి అమెరికా రెస్టారెంట్‌‌కు వెళ్లామన్నారు. 
 
అక్కడ కోవిడ్ సర్టిఫికేట్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడిగారు. తాను తన ఫోనులోని కోవిడ్ సర్టిఫికేట్‌ను చూపెట్టగా.. తన కుమారుడు వ్యాలెట్ లోని కోవిడ్ సర్టిఫికేట్ పేపర్ రూపంలో వుండటాన్ని చూపెట్టాడని తెలిపారు. 
 
అప్పుడు అనుకున్నాను. అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్ సర్టిఫికేట్ వ్యాలెట్ లోని పేపర్ రూపంలో వుందని.. అదే మనదేశం కోవిడ్ సర్టిఫికేట్ స్మార్ట్ ఫోన్‌ ద్వారా చూపెట్టిందని.. దీంతో మనదేశం ఎక్కడుందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చునని.. జైశంకర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments