Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Surgicalstrike2 : జైష్ కంట్రోల్ రూమ్ ఆల్ఫా-3 నేలమట్టం (Video)

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (10:38 IST)
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రతి రక్తపుబొట్టుకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిస్తూ వచ్చారు. దీనికి ప్రతీకారంగా భారత్ వైమానికదళం మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో సర్జికల్ స్ట్రైక్‌ను విజయవంతంగా నిర్వహించాయి. ఈ దాడుల కోసం మిరాజ్ రకం యుద్ధ విమానాలను ఉపయోగించారు. మొత్తం 12 విమానాలు ఉపయోగించారు. 
 
కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్థాన్‌పై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడటం ఇదే ప్రథమం. దాదాపు 12 మిరేజ్ విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు సమాచారం. వెయ్యి కిలోల లేజర్ గైడెడ్ బాంబులను నియంత్రణరేఖ వద్ద ఉన్న ఉగ్ర తండాలపై మన వాయుసేన జారవిడిచింది. బాలాకోట్, చకోతీ, ముజఫరాబాద్‌లలోని లాంచ్ ప్యాడ్స్‌తో పాటు జైషే మొహమ్మద్‌కు చెందిన ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్స్‌ను వాయుసేన ధ్వంసం చేసింది. 
 
ఈ దాడుల్లో దాదాపు 300 మంది జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ దాడులను పాకిస్థాన్ ధృవీకరించగా, భారత్ రక్షణ శాఖ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments