మొహ్రం నిప్పు తిరునాళ్లు.. గోడకూలింది.. వీడియో చూస్తే?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (12:54 IST)
మొహ్రం పండుగను పురస్కరించుకుని జరిగిన నిప్పు తిరునాళ్లలో విషాదం చోటుచేసుకుంది. కానీ ఆ నిప్పు తిరునాళ్లలో ఒళ్లు గగుర్పాటు జరిగే చర్య జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీ, కర్నూలుకు సమీపంలో బిర్లా అనే గ్రామంలో మొహ్రం పండుగను పురస్కరించుకుని నిప్పు తిరునాళ్లు జరిగాయి.
 
దీనిని తిలకించేందుకు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో నిప్పు తిరునాళ్లు జరిగే ప్రాంతానికి సమీపంలో అనూహ్యంగా గోడ కూలి అక్కడున్న వారిపై పడింది.

ఈ ఘటనలో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. నిప్పు తిరునాళ్ల సమయంలో గోడకూలిన వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments