మొహ్రం నిప్పు తిరునాళ్లు.. గోడకూలింది.. వీడియో చూస్తే?

Webdunia
బుధవారం, 11 సెప్టెంబరు 2019 (12:54 IST)
మొహ్రం పండుగను పురస్కరించుకుని జరిగిన నిప్పు తిరునాళ్లలో విషాదం చోటుచేసుకుంది. కానీ ఆ నిప్పు తిరునాళ్లలో ఒళ్లు గగుర్పాటు జరిగే చర్య జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏపీ, కర్నూలుకు సమీపంలో బిర్లా అనే గ్రామంలో మొహ్రం పండుగను పురస్కరించుకుని నిప్పు తిరునాళ్లు జరిగాయి.
 
దీనిని తిలకించేందుకు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఆ సమయంలో నిప్పు తిరునాళ్లు జరిగే ప్రాంతానికి సమీపంలో అనూహ్యంగా గోడ కూలి అక్కడున్న వారిపై పడింది.

ఈ ఘటనలో 20మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. నిప్పు తిరునాళ్ల సమయంలో గోడకూలిన వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను మీరు ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad : ట్రెండీ కామెడీ తో విడుదలకు సిద్ధం అయిన నటకిరీటి రాజేంద్రప్రసాద్ పాంచాలి పంచభర్తృక

ప్రేమ ఎపుడూ గట్టిగానే వినిపిస్తుంది... త్రిష పోస్ట్ వైరల్

ప్రధానిలో వారందరినీ దర్శించాను, నా జన్మ ధన్యం: తనికెళ్ల భరణి

Revanth Reddy: రేవంత్ రెడ్డి పై ఒక యోధుని ప్రజాపాలన డాక్యుమెంటరీ

Pawan Kalyan: ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా పురుష రాబోతోంది - పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments