Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి అంత మొత్తం చేరిందో?: నరేంద్ర మోదీ

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (10:29 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారంలో రాజస్థాన్‌లో పర్యటనలో భాగంగా.. మోదీ ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించినవని నెట్టించ రచ్చ రచ్చ జరుగుతోంది.


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ప్రధానిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంతకీ మోదీ చేసిన వ్యాఖ్యల సంగతికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడిందని.. వితంతు ఫించన్ పథకం అందులో ఒకటని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి ఈ మొత్తం చేరిందోనని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య.. ప్రధాని దిగజారుడుతనానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఫైర్ అయ్యారు. 
 
ఇలాంటి మాటలతో ప్రధాని తన పదవికే కళంకం తెచ్చారని.. మహిళలందరీ ఆయన అవమానపరిచేలా వ్యాఖ్యానించారని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments