Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి అంత మొత్తం చేరిందో?: నరేంద్ర మోదీ

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (10:29 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతవారంలో రాజస్థాన్‌లో పర్యటనలో భాగంగా.. మోదీ ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేగాకుండా మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఉద్దేశించినవని నెట్టించ రచ్చ రచ్చ జరుగుతోంది.


ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు, నెటిజన్లు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ప్రధానిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను మోదీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
ఇంతకీ మోదీ చేసిన వ్యాఖ్యల సంగతికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలకు పాల్పడిందని.. వితంతు ఫించన్ పథకం అందులో ఒకటని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా ఏ కాంగ్రెస్ వితంతువు అకౌంట్లోకి ఈ మొత్తం చేరిందోనని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య.. ప్రధాని దిగజారుడుతనానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని ఫైర్ అయ్యారు. 
 
ఇలాంటి మాటలతో ప్రధాని తన పదవికే కళంకం తెచ్చారని.. మహిళలందరీ ఆయన అవమానపరిచేలా వ్యాఖ్యానించారని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందన్నారు. 

సంబంధిత వార్తలు

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments