Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆశీస్సులతో ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డు సృష్టిస్తుంది... బాలయ్య(Video)

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (12:07 IST)
ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం రేపు.. అంటే జనవరి 9వ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలయ్యతో పాటు చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో బాలకృష్ణతో పాటు దర్శకుడు క్రిష్, హీరోయిన్ విద్యాబాలన్ మరో హీరో కళ్యాణ్ రామ్, సుమంత్‌లతో పాటు యూనిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
వీరికి ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. తిరుపతిలో మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన కథానాయకుడు యూనిట్ మూవీ విజయవంతం కోసం శ్రీవారి ఆశీస్సులు పొందామని సినిమా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హీరో బాలకృష్ణ. 
 
ఈ సందర్భంగా బాలకృష్ణతో పాటు ఇతర నటులను చూసేందుకు ఆలయం ముందు అభిమానులు ఉత్సాహం చూపారు. చూడండి వీడియో... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments