Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔను.. వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు.. మనమెందుకు కారాదు...

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటివరకు బద్ధశత్రువులుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఒక్కటయ్యాయని గుర్తుచేశారు. అలాంటపుడు దాయాది దేశాలైన భారత్ - ప

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (11:44 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నామొన్నటివరకు బద్ధశత్రువులుగా ఉన్న ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఒక్కటయ్యాయని గుర్తుచేశారు. అలాంటపుడు దాయాది దేశాలైన భారత్ - పాకిస్థాన్‌లు ఒక్కటి ఎందుకు కారాదంటూ ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ఉత్తర, దక్షిణ కొరియాలు ఏడు దశాబ్దాల వైరాన్ని పక్కనపెట్టి ఒక్కటయ్యాయి. మరి భారత్, పాకిస్థాన్ కూడా ఎందుకు ఒక్కటవ్వకూడదు అని ప్రశ్నించారు. భారత్, పాక్ మధ్య ఉన్న వివాదాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉదని నొక్కి చెప్పారు. 
 
తరచుగా సరిహద్దులో కాల్పుల మోత మోగుతూనే ఉందని, ఇంకా ఎన్నాళ్లు ఈ మోతను భరించాలన్నారు. ఇరు దేశాలు స్నేహితులుగా మారి ఒక్కటయ్యే వరకు సమస్యలు పరిష్కారం కావనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. అదేసమయంలో జమ్మూకాశ్మీర్‌లో శాంతినెలకొనే విషయంలో వేర్పాటువాదులు కూడా ఆలోచించాలని, చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments