రైళ్లు ఆలస్యంగా నడిస్తే... జీఎంలకు ప్రమోషన్లు కట్ : రైల్వే మంత్రి పియూష్

దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (11:15 IST)
దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.
 
దేశంలోని చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్ని ఒకరోజు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరికొన్ని రైళ్లు ఎపుడు వస్తాయో కూడా స్టేషన్ మేనేజర్ చెప్పలేని పరిస్థితి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే అధికారులపై రైల్వే మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, సరైన సమయానికి రైళ్లు నడపి రైల్వేశాఖ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈనెలాఖరులోపు పరిస్థితిని చక్కదిద్దాలని లేనిపక్షంలో రైల్వే స్టేషన్ల జీఎంలకు ప్రమోషన్లు ఇవ్వమని, కఠిన చర్యలకు వెనకాడబోమని గోయల్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments