Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం కార్పోరేటర్‌పై కేటీఆర్ ఫైర్.. ఇలా చేస్తే సహించేది లేదు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (12:58 IST)
Police
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంఐఎం కార్పోరేటర్‌పై మండిపడ్డారు. ఎంఐఎం కార్పోరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.  
 
పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా వారిని వదలకూడదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
కాగా.. బోలక్‌ పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్.. తెలంగాణ పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. తాను ఈ ఏరియాకు రావద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ.. పోలీసులకు బెదిరించాడు. 
 
అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో.. కేటీఆర్‌ కార్పొరేటర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments