Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐఎం కార్పోరేటర్‌పై కేటీఆర్ ఫైర్.. ఇలా చేస్తే సహించేది లేదు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (12:58 IST)
Police
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎంఐఎం కార్పోరేటర్‌పై మండిపడ్డారు. ఎంఐఎం కార్పోరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.  
 
పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా వారిని వదలకూడదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 
 
కాగా.. బోలక్‌ పూర్‌ ఎంఐఎం కార్పొరేటర్.. తెలంగాణ పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. తాను ఈ ఏరియాకు రావద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ.. పోలీసులకు బెదిరించాడు. 
 
అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌  కావడంతో.. కేటీఆర్‌ కార్పొరేటర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments