Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో రోత పుట్టిస్తున్న విద్యుత్ కోతలు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (12:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలు రోత పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. రాత్రిపగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలే మండుతున్న ఎండలు... దీనికితోడు స్వైర విహారం చేస్తున్న దోమలు, మరోవైపు విద్యుత్ కోతలు వెరసి జనం భరించలేని బాధపడుతున్నారు. 
 
ఈపీడీసీఎల్‌లో విలీనమైన కశింకోట ఆర్ఈసీఎస్ పరిధిలో అప్రకటిత విద్యుత్ కోతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మండల కేంద్రమైన కంచికోట విద్యుత్ సెక్షన్ పరిధిలో ఎమర్జెన్సీ లోడు రిలీఫ్ పేరుతో ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. దీంతో రాత్రి వేళ దుకాణాలు, హోటళ్లు, జెరాక్స్ షాపులు, చిన్నచిన్న కిరాణా షాపుల యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments