Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ జర్నలిస్టుకు ప్రతిష్టాత్మక మెగాసెసే అవార్డు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (10:14 IST)
భారతీయ జర్నలిస్టు రవీష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రామన్ మెగాసెసే అవార్డు వరించింది. 2019 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును వచ్చే సెప్టెంబరు తొమ్మిదో తేదీన మనీలాలో జరుగనున్న కార్యక్రమంలో అందజేయనున్నారు. 
 
ఈయనతో పాటు మియన్మార్‌కు చెందిన ఓ జర్నిలిస్టు కో స్వో విన్, థాయ్‌లాండ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అంఖానా, నీలపాజిత్, ఫిలిప్పీన్స్ మ్యూజిషియన్, సౌత్ కొరియాకు చెందిన వర్కింగ్ యాక్టివిస్ట్‌లు కూడా ఈ అవార్డు వరించిన వారిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments