Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ జర్నలిస్టుకు ప్రతిష్టాత్మక మెగాసెసే అవార్డు

Webdunia
శుక్రవారం, 2 ఆగస్టు 2019 (10:14 IST)
భారతీయ జర్నలిస్టు రవీష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రామన్ మెగాసెసే అవార్డు వరించింది. 2019 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును వచ్చే సెప్టెంబరు తొమ్మిదో తేదీన మనీలాలో జరుగనున్న కార్యక్రమంలో అందజేయనున్నారు. 
 
ఈయనతో పాటు మియన్మార్‌కు చెందిన ఓ జర్నిలిస్టు కో స్వో విన్, థాయ్‌లాండ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అంఖానా, నీలపాజిత్, ఫిలిప్పీన్స్ మ్యూజిషియన్, సౌత్ కొరియాకు చెందిన వర్కింగ్ యాక్టివిస్ట్‌లు కూడా ఈ అవార్డు వరించిన వారిలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments