భారత్‌కు ముందుంది మొసళ్ళ పండుగ... ఆంక్షల దిశగా ట్రంప్ అడుగులు?

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (09:25 IST)
తనకు బద్ధశత్రువుగా ఉన్న రష్యాతో భారత్ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిపై అగ్రరాజ్యం అమెరిగా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పంద ఫలితం మున్ముందు తెలుస్తుందంటూ బాంబు పేల్చారు.
 
అమెరికా తన శత్రువులను ఎందుర్కొనేందుకు ప్రత్యేకంగా 'క్యాట్సా' అనే చట్టాన్ని తెచ్చి అమలుచేస్తోంది. ఈ చట్టం ద్వారా ఇరాన్‌, ఉత్తర కొరియా, రష్యాలపై అమెరికా ఇప్పటికే నిషేధం అమలు చేస్తోంది. ఈ కోవలోనే రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న భారత్‌పైనా ఆంక్షలు విధించే సూచనలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వద్ద ప్రస్తావిస్తే, 'అవేంటో భారత్‌ తెలుసుకుంటుంది. మీరు అనుకున్నంత సమయం కూడా పట్టదు. ఆ దేశానికి త్వరలోనే తెలిసొస్తుంది. మీరే చూస్తారు' అని ట్రంప్ సమాధానమిచ్చారు. మరోవైపు అమెరికా ఆంక్షలకు భయపడేది లేదని, భారత్‌తో మరిన్ని రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments