Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. వైరల్

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (16:05 IST)
బాహుబలి-2 సినిమాలోని ప్రభాస్ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో.."తప్పు చేశావు దేవసేనా.. ఆడదాని ఒంటి మీద చేయి వేస్తే నరకాల్సింది వేలు కాదు.. తలా..'' అంటూ సైన్యాధిపతి తలను ఒక్క వేటుతో నరికేస్తాడు బాహుబలి. 
 
ఈ డైలాగ్ దిశపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలోని ఈ సీన్‌ను నెటిజన్లు బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఇటువంటి కఠిన శిక్షలు వేస్తేనే, మరోసారి ఇలాంటి ఘోరాలు జరగవని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments