Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులను కూడా ఎన్‌కౌంటర్ చేయమన్నారు : ఢిల్లీ మాజీ సీపీ

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:53 IST)
నిర్భయ దోషులను కూడా ఎన్‌కౌంటర్ చేయాలంటూ తమపై కూడా ఒత్తిడి వచ్చిందని ఆ కేసును విచారించిన ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించారు. దిశ కేసులోని నలుగురు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. 
 
అయితే, ఎపుడో జరిగిన నిర్భయ కేసులో దోషులుగా తేలినవారికి మాత్రం ఇప్పటివరకు శిక్షలు అమలు చేయలేదు. పైగా, వీరంతా తీహార్ జైలులో దర్జాగా తిని తిరుగుతున్నారు. అయితే, తెలంగాణలో జరిగిన దిశా ఘటనలో కొన్నిరోజులకే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంపై అన్ని రాష్ట్రాల నుంచి సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నాడు నిర్భయ కేసును దర్యాప్తు చేసిన మాజీ సీపీ నీరజ్ కుమార్ తాజాగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై స్పందించారు.
 
తాము నిర్భయ కేసులో దర్యాప్తు చేస్తున్న సమయంలో విపరీతమైన ఒత్తిళ్లు వచ్చాయని, అయితే తమకు ఎన్‌కౌంటర్ ఆలోచన రాలేదని వెల్లడించారు. నిందితులను తమకు హ్యాండోవర్ చేయాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయని, కానీ చట్టం ద్వారానే నిందితులను శిక్షించాలన్న ఆలోచనతో తాము ఆ సందేశాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments