Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో 5G సేవలు ప్రారంభం: ప్రపంచవ్యాప్తంగా 215 విమానాలు రద్దు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (10:58 IST)
సెల్ ఫోన్ సిగ్నళ్ల కారణంగా పిచ్చుకలు చనిపోయాయని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అధిక ఫ్రీక్వెన్సీ ఉపయోగం కారణంగా వాటి ప్రభావానికి పలు పక్షి జాతులు అంతరించిపోయినట్లు జంతు సంరక్షకులు చెపుతూనే వున్నారు.

 
ఇదిలావుండగానే అమెరికాలో తాజాగా 5 G సేవలు ప్రారంభించారు. దీని ఫలితంగా 215 విమానాలు రద్దయ్యాయి. అధిక ఫ్రీక్వెన్సీ వల్ల గాలిలో ఎగిరే విమానాలకు ప్రమాదం వుంటుందని అభిప్రాయాలు వెలువడ్డాయి.

 
ఈ నేపధ్యంలో అమెరికాలోని కొన్ని విమానాశ్రయాల చుట్టూ 5జి సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఐనప్పటికీ పలు దేశాలు అమెరికాకు విమాన రాకపోకలను నిషేధించాయి. దీనితో సుమారు 215 విమానాలు రద్దయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments