Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదైనా పొరబాటు జరిగితే అనువించేది వాళ్లే... నాదేం పోయిందీ?

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (21:08 IST)
"నేను చేసుకోబోయే అమ్మాయి, ఆమె చెల్లెలు ఇద్దరూ కవల పిల్లలు" చెప్పాడు రవి.
 
"అలాగైతే ఎలారా? రేపు ఎపుడైనా అత్తగారింటికెళ్లినప్పుడు మీ ఆవిడను ఎలా గుర్తు పడతావు?" సందేహంగా అడిగాడు బుజ్జి.
 
"నాదేం పోయింది... ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించేది వాళ్లే" అన్నాడు రవి.
 
2.
"రేపటి నుంచి నీకు రెండు చిప్పలు అన్నం ఎక్కువ పెట్టాలా? ఎందుకు?" అడిగింది రాణి.
 
"రేపు నా పెళ్ళి అమ్మగోరూ.... మరో మనిషి  పెరుగుతుంది కదా.... అందుకని" అన్నాడు భిక్షగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

BJP MP Etela Rajender: రాజధాని లేకపోయినా ఏపీ అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది

మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments